టేబుల్ ఫ్యాన్ మీద పడి ప్రాణాలు కోల్పోయిన తల్లీ కూతురు

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని బ్రిజ్మన్‌గంజ్ పరిధిలోని ధని గ్రామంలో అప్పటి వరకూ తిరుగుతున్న ఫ్యాన్ యాక్సిడెంటల్ గా పడిపోయి ఘటనలో నిద్రమత్తులో జరిగిన హఠాత్పరిణామానికి ఎలా స్పందించాలో తెలియక కరెంట్ వైర్ పట్టుకున్నారు. దాంతో పాటు కరెంట్ షాక్ తగలడంతో ఘటనాస్థలంలోనే చనిపోయినట్లు మహరాజ్ గంజ్ ఎస్పీ కౌస్తుబ్ వెల్లడించారు.  బాధిత కుటుంబం నివాసముంటుండగా.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. ఘటనాస్థలానికి వచ్చి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)