కోడికత్తి తగిలి ఒకరి మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కలిచర్లలో కోడికత్తి ఓ వ్యక్తి ప్రాణమే తీసింది.  పరసతోపు వద్ద భారీగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు.అక్కడి నుంచి ఓ పందెంకోడి మనుషులపైకి దూసుకొచ్చింది. గంగులయ్య అనే వ్యక్తికి కోడికత్తి తగలడంతో అతను చనిపోయాడు. మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్‌ రెడ్డి దశ దినకర్మలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక విచ్చలవిడిగా కోడిపందేలు నిర్వహిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)