తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసింది

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు శుభదినమని డీవోహెచ్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా మూడు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని పట్టి పీడించిందన్నారు. తెలంగాణలో కరోనా పాజిటివీటి రేటు రెండు శాతం మాత్రమే ఉందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందన్నారు. ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందనీ శ్రీనివాస్ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)