రాబోయేది బహుజనుల రాజ్యమేనని.. ఈ రాజ్యంలో ప్రగతిభవన్ పేరును బహుజన భవన్గా మారుస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్డులో బీఎస్పీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు, సంచార జాతులను ఈ ప్రభుత్వం విస్మరించిందన్నారు. దళితులకు చదువు రాదని ఓ ఎమ్మెల్యే అవమానపరిచారని కానీ మా బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నారని వారే పాలకులు కాబోతున్నారు చెప్పారు.
ప్రగతి భవన్ను బహుజన భవన్గా మారుస్తాం
August 24, 2021
0