డిసెంబర్‌లో అంతరిక్షయాత్ర చేపట్టలేం: ఇస్రో

Telugu Lo Computer
0


కొవిడ్-19 సెకండ్ వేవ్ ప్రభావం అంతరిక్ష కార్యక్రమాలపై పడింది. డిసెంబర్‌లో చేపట్టాల్సిన మానవ రహిత అంతరిక్ష యాత్రను ఇస్రో వాయిదా వేసింది. మహమ్మారి కారణంగా ప్రతిష్ఠాత్మకమైన యాత్రకు అవసరమైన విడిభాగాల సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, అందుకే మానవ రహిత అంతరిక్ష యాత్రను వాయిదా వేస్తున్నట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. డిసెంబర్‌లో మానవ రహిత యాత్ర చేపట్టడం కచ్చితంగా సాధ్యం కాదు అని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేశారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)