22వ రోజుకి చేరిన రైతుల పాదయాత్ర
అమరావతి రైతుల మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ కలిసి నడుస్తున్నారు…
అమరావతి రైతుల మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ కలిసి నడుస్తున్నారు…
ఆరు రాష్ట్రాల్లోని ఏడు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘ…
మహారాష్ట్రలోని నాగ్పూర్ ఖర్బీ ప్రాంతంలో కుటీర పరిశ్రమను నడుపుతూ తల్లిదండ్రులతో కలిసి యువతి నివసిస్తుంది. హింగ్నా పట…
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర జల్శక్తి మంత్…
గాంధీ జయంతి సందర్భంగా అమృత్ సర్ లోని అట్టారీ -వాఘా సరిహద్దు నుంచి బీఎస్ఎఫ్ ర్యాలీ ప్రారంభించింది. 2,168 కిలోమీటర్ల మేర …
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3011 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,97,498కి చేరాయి. ఇందులో 4,40,32,671 మ…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్లోని అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సబర్మతిలో…
వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులపై రాయితీతో కూడిన దిగుమతి సుంకాల ప్రయోజ…
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా ప్రకాశం జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మీగడ వెంకటేశ్వర రెడ…
ఆంధ్రప్రదేశ్ లో ఓ చిన్నారికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి సోకింది. దేశంలో కేవలం 14 మంది మాత్రమే ఆ వ్యాధితో బాధపడుతున్నారు.…
ఉత్తరప్రదేశ్ లో దుర్గాపూజ పండల్లో హాలోజన్ లైట్ వేడెక్కడం వల్ల మంటలు చెలరేగి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంల…
తమిళనాడులోని కల్పాక్కం సమీపంలోని కడపాక్కం గ్రామానికి చెందిన జాలర్లు ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్ ఎప్పటిలా…