రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరగకుండా చేసిందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. తద్వారా అంతర్జాతీయ ద్రవ్యోల్బ ణాన్ని కట్టడి చేసిందని చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్ని తమకు థ్యాంక్స్ చెప్పాలన్నారు. బుధవారం లండన్ లోని భారత్ హై కమిషన్ కార్యాలయంలో జై శంకర్ మీడియాతో మాట్లాడారు. 'రష్యా నుంచి చమురును కొనుగోలు చేయకుంటే అంతర్జాతీయ మార్కెట్లలోని విక్రేతల వద్దకే మేం కూడా వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెద్ద ఎత్తున పెరిగేవి. ఫలితంగా అదే ధరకు యూరప్ దేశాలు కూడా చమురును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయ్యేది. అదే సమయంలో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్ జీ) మార్కెట్స్ లో ఆసియాకు రావాల్సిన సరఫరాదారులు యూరప్ దేశాలకు వెళ్లారు. కొన్ని చిన్న దేశాలు దాఖలు చేసిన టెండర్లపై కూడా స్పందించేందుకు ఆ సరఫరాదారులు నిరాకరించారు. అందువల్ల ఆ సరఫరాదారులతో డీలింగ్ చేయకుండానే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయం తీసుకున్నది' అని జై శంకర్ పేర్కొన్నారు.
Post Top Ad
adg
Friday 17 November 2023
Home
International
National
చమురు ధరలు పెరగకుండా కట్టడి చేశాము
రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేసి
విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్
చమురు ధరలు పెరగకుండా కట్టడి చేశాము !
చమురు ధరలు పెరగకుండా కట్టడి చేశాము !
Tags
# International
# National
# చమురు ధరలు పెరగకుండా కట్టడి చేశాము
# రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేసి
# విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్
About Telugu Lo Computer
విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్
Tags
International,
National,
చమురు ధరలు పెరగకుండా కట్టడి చేశాము,
రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేసి,
విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment