ఛత్తీస్గఢ్ తొలివిడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన సుకుమా జిల్లాలోని తాడ్మెట్ల, దూలెడ్ గ్రామాల మధ్య పనావర్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. దాదాపుగా 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగాయి. ఎన్నికల నిర్వహణకు వెళ్లిన బీఎస్ఎఫ్ డీఆర్జీ బృందంపై నక్సలైట్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం భద్రతాసిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ ఘటన బండే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే 47ను స్వాధీనం చేసుకున్నారు.
Post Top Ad
adg
Tuesday 7 November 2023
Home
National
ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే 47ను స్వాధీనం
ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలు
తొలివిడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి
మావోయిస్టుల మధ్య కాల్పులు
ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు !
ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు !
Tags
# National
# ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే 47ను స్వాధీనం
# ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలు
# తొలివిడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి
# మావోయిస్టుల మధ్య కాల్పులు
About Telugu Lo Computer
మావోయిస్టుల మధ్య కాల్పులు
Tags
National,
ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే 47ను స్వాధీనం,
ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలు,
తొలివిడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి,
మావోయిస్టుల మధ్య కాల్పులు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment