ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి సర్ఫేస్ టు సర్ఫేస్ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. డీఆర్డీవో ఈ క్షిపణిని డెవలప్ చేసింది. పాక్, చైనాతో సరిహద్దులను పటిష్టపరిచే ఉద్దేశంతో ఈ మిస్సైల్ను అభివృద్ధి చేశారు. అన్ని మిషన్ లక్ష్యాలను అందుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ప్రళయ్ చేరగలదు. దీని పేలోడ్ కెపాసిటీ 500 నుంచి 1000 కిలోలు ఉంటుంది. ఘన ఇంధనంకు చెందిన ఈ మిస్సైల్ను పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా ప్రయోగిస్తారు. నియంత్రణ రేఖ, వాస్తవాదీన రేఖ వద్ద ప్రళయ్ మిస్సైల్ను మోహరించనున్నారు.
Post Top Ad
adg
Tuesday 7 November 2023
Home
National
ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి
చైనాతో సరిహద్దులను పటిష్టపరిచే ఉద్దేశంతో
డీఆర్డీవో ఈ క్షిపణిని డెవలప్ చేసింది
పాక్
ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం !
ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం !
Tags
# National
# ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి
# చైనాతో సరిహద్దులను పటిష్టపరిచే ఉద్దేశంతో
# డీఆర్డీవో ఈ క్షిపణిని డెవలప్ చేసింది
# పాక్
# ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
About Telugu Lo Computer
ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
Tags
National,
ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి,
చైనాతో సరిహద్దులను పటిష్టపరిచే ఉద్దేశంతో,
డీఆర్డీవో ఈ క్షిపణిని డెవలప్ చేసింది,
పాక్,
ప్రళయ్ క్షిపణి పరీక్ష విజయవంతం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment