తెలంగాణలోని హనుమకొండ జిల్లా పరకాలలో ఉద్రిక్తత ఏర్పడింది. పరకాల టౌన్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ లో మాట్లాడుతుండగా అదే సమయంలో అటుగా బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ప్రచార వాహనం వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య నుంచే వెళ్లడంతో వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహనం తిప్పుకుని వెళ్లాల్సిందిగా చెప్పినా డ్రైవర్ పట్టించుకోలేదు. ఆవేశంతో బీఆర్ఎస్ వాహనంపైకి కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు.
Post Top Ad
adg
Sunday 5 November 2023
Home
telangana
కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిక
పరకాల ప్రచార సభలో ఉద్రిక్తత
బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార వాహనం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య నుంచే వెళ్లడంతో
పరకాల ప్రచార సభలో ఉద్రిక్తత !
పరకాల ప్రచార సభలో ఉద్రిక్తత !
Tags
# telangana
# కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిక
# పరకాల ప్రచార సభలో ఉద్రిక్తత
# బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార వాహనం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య నుంచే వెళ్లడంతో
About Telugu Lo Computer
బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార వాహనం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య నుంచే వెళ్లడంతో
Tags
telangana,
కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిక,
పరకాల ప్రచార సభలో ఉద్రిక్తత,
బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార వాహనం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య నుంచే వెళ్లడంతో
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment