దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ ఆందోళన గురి చేస్తున్న క్రమంలో కాలుష్య నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఢిల్లీలో హై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించే అవకాశాలపై దృష్టి సారించింది. ఇదే విషయమై శుక్రవారం సుప్రీంకోర్టు ను ఆశ్రయించనుంది. క్లౌడ్ సీడింగ్ కోసం ఢిల్లీ ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని.. కేంద్రం మద్దతిస్తే నవంబర్ 20 నాటికి ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించవచ్చని కేజ్రీ వాల్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఐఐటీ కాన్ఫూర్ కు చెందిన బృందంతో సమావేశమైంది. నగరంలో కృత్రిమ వర్షం కురిపించే అవకాశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. నవంబర్ 20 నుంచి 21 తేదీల్లో ఢిల్లీలో వాతావరణం మేఘావృతమై ఉంటే కృత్రి మ వర్షం కురిపించవచ్చని తెలిపారు.
Post Top Ad
adg
Thursday 9 November 2023
Home
National
New Delhi
ఐఐటీ కాన్ఫూర్ కు చెందిన బృందం
కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వండి
ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్
శుక్రవారం సుప్రీంకోర్టు ను ఆశ్రయించనుంది
కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వండి !
కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వండి !
Tags
# National
# New Delhi
# ఐఐటీ కాన్ఫూర్ కు చెందిన బృందం
# కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వండి
# ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్
# శుక్రవారం సుప్రీంకోర్టు ను ఆశ్రయించనుంది
About Telugu Lo Computer
శుక్రవారం సుప్రీంకోర్టు ను ఆశ్రయించనుంది
Tags
National,
New Delhi,
ఐఐటీ కాన్ఫూర్ కు చెందిన బృందం,
కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వండి,
ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్,
శుక్రవారం సుప్రీంకోర్టు ను ఆశ్రయించనుంది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment