మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం పోలింగ్ సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోరెనా జిల్లాలోని మిర్ఘన్లో ఈ సంఘటన జరిగింది. డిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్లు 147, 148 వద్ద హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2533 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 45 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.
Post Top Ad
adg
Friday 17 November 2023
Home
National
డిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో
పోలింగ్ సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
Tags
# National
# డిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో
# పోలింగ్ సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు
# మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
About Telugu Lo Computer
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
Tags
National,
డిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో,
పోలింగ్ సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు,
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment