దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో సమస్య తీవ్రతరమౌతోంది. గాలిలో కాలుష్య స్థాయిలు పెరగడంతో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించింది. కాలుష్యాన్ని తగ్గించడానికి వెంటనే ఏదైనా పరిష్కారాన్ని కనుగొనాలను సూచించింది. ఇదే క్రమంలో కాలుష్యాన్ని తగ్గించడానికి చక్కటి పరిష్కారం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్(ఎక్స్) లో పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంతో తగ్గించవచ్చని చెప్పారు. ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానం ఉపయోగపడుతుంది. పంటవ్యర్థాల దహనానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఈ పద్ధతి సూచిస్తుంది. అంతేకాకుండా నేలసారం కూడా పెరుగుతుంది.' అంటూ ఇందుకు సహకరించేవారి పేర్లను కూడా ఆయన ఎక్స్లో పేర్కొన్నారు.
Post Top Ad
adg
Wednesday 8 November 2023
Home
National
ఇందుకు సహకరించేవారి పేర్లను కూడా ఆయన ఎక్స్లో పేర్కొన్నారు
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా సూచనలు
రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానం ఉపయోగపడుతుంది
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా సూచనలు !
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా సూచనలు !
Tags
# National
# ఇందుకు సహకరించేవారి పేర్లను కూడా ఆయన ఎక్స్లో పేర్కొన్నారు
# ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా సూచనలు
# రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానం ఉపయోగపడుతుంది
About Telugu Lo Computer
రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానం ఉపయోగపడుతుంది
Tags
National,
ఇందుకు సహకరించేవారి పేర్లను కూడా ఆయన ఎక్స్లో పేర్కొన్నారు,
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా సూచనలు,
రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానం ఉపయోగపడుతుంది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment