వాయువ్య కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో తొలిసారిగా యూపీఐ చెల్లింపుల ద్వారా టికెట్లు కొనుగోలు చేసే విధానం తీసుకురాదలచినట్లు మేనేజింగ్ డైరెక్టర్ భరత్ తెలిపారు. హుబ్బళ్ళిలో మీడియాతో మాట్లాడుతూ హుబ్బళ్ళి గ్రామీణ విభాగం 3వ డిపో పరిధిలో యూపీఐ చెల్లింపుల ద్వారా ప్రయాణాల విధానం ఇటీవల ప్రవేశపెట్టామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన మేరకు వాయువ్య కర్ణాటక రీజియన్లో పూర్తిగా యూపీఐ చెల్లింపులను అమలులోకి తీసుకురాదలచామన్నారు. ప్రజారవాణా మరింత వెసలుబాటు తీసుకురావాలనే సేవలు తీసుకురాదలచామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను పెంచుతున్న తరుణంలో రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్లలో తొలిసారిగా వాయువ్య రీజియన్లో యూపీఐ చెల్లింపుల ప్రక్రియ తీసుకురాదలచినట్లు తెలిపారు. ప్రతి కండెక్టర్కు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయిస్తామన్నారు. టికెట్ మిషన్కు క్యూఆర్ కోడ్ను అనుసంధానం చేసే ఆలోచన ఉందన్నారు. తద్వారా చిల్లర స మస్యలు ఇకపై ఉండవని తేల్చి చెప్పారు. హుబ్బళ్ళి గ్రామీణ డిపో పరిధిలో ఫోన్పే ద్వారా చెల్లింపులు జరిపామని రీజియన్ వ్యాప్తంగా ఎవరితో ఒప్పందం చేసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు.
Post Top Ad
adg
Friday 17 November 2023
Home
karnataka
National
కేఎస్ఆర్టీసీలో యూపీఐ చెల్లింపులకు శ్రీకారం
కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను పెంచుతున్న తరుణంలో
కేఎస్ఆర్టీసీలో యూపీఐ చెల్లింపులకు శ్రీకారం
కేఎస్ఆర్టీసీలో యూపీఐ చెల్లింపులకు శ్రీకారం
Tags
# karnataka
# National
# కేఎస్ఆర్టీసీలో యూపీఐ చెల్లింపులకు శ్రీకారం
# కేంద్ర
# రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను పెంచుతున్న తరుణంలో
About Telugu Lo Computer
రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను పెంచుతున్న తరుణంలో
Tags
karnataka,
National,
కేఎస్ఆర్టీసీలో యూపీఐ చెల్లింపులకు శ్రీకారం,
కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను పెంచుతున్న తరుణంలో
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment