తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడబోతోందా? ఎథిక్స్ కమిటీ నివేదికను బట్టి చూస్తే, వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నట్లు పుచ్చుకున్నట్లు మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ దర్యాప్తు జరిపిన విషయం తెలిసిందే. మొయిత్రా చేసిన పని అనైతికమైనదని, ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కమిటీ తన నివేదికలో సూచించింది. ఈ నివేదికపై చర్చించేందుకు గురువారం బీజేపీ ఎంపి వినోద్ కుమార్ సోంకార్ నాయకత్వంలో కమిటీ సమావేశమైంది. కమిటీలోని ఆరుగురు సభ్యులు నివేదికను సమర్థించగా, నలుగురు వ్యతిరేకించారు. తన నివేదికను కమిటీ లోక్ సభ స్పీకర్ కు పంపించనుంది. నివేదికను పరిశీలించి, తగు చర్యలు చేపట్టవలసిందిగా స్పీకర్ ను కోరనుంది. లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా… పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపి ఎంపి నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ ఆరోపణలు చేశారు. దీనిపై కమిటీ విచారణ చేపట్టి, 500 పేజీలతో ఒక నివేదికను రూపొందించింది.
Post Top Ad
adg
Thursday 9 November 2023
Home
National
west bengal
ఎథిక్స్ కమిటీ నివేదిక
బీజేపీ ఎంపి వినోద్ కుమార్ సోంకార్ నాయకత్వంలో కమిటీ
మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వంపై వేటు?
మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వంపై వేటు?
మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వంపై వేటు?
Tags
# National
# west bengal
# ఎథిక్స్ కమిటీ నివేదిక
# బీజేపీ ఎంపి వినోద్ కుమార్ సోంకార్ నాయకత్వంలో కమిటీ
# మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వంపై వేటు?
About Telugu Lo Computer
మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వంపై వేటు?
Tags
National,
west bengal,
ఎథిక్స్ కమిటీ నివేదిక,
బీజేపీ ఎంపి వినోద్ కుమార్ సోంకార్ నాయకత్వంలో కమిటీ,
మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వంపై వేటు?
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment