రాజస్థాన్ లోని ఉదయ్పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యలో హంతకులకు బీజేపీతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. కన్హయ్య లాల్ హత్య జరిగిన కొద్ది రోజులకే బీజేపీ వారిని మరో కేసు నుంచి విడిపించిందని, కొందరు బీజేపీ నేతలు వారిని స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారిని విడిపించుకుని వచ్చారంటూ గెహ్లాట్ చెప్పారు. జోధ్పూర్కు ప్రచార యాత్రలో భాగంగా విలేకరులతో మాట్లాడిన అశోక్ గెహ్లాట్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎకు బదులుగా రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజి) ఈ కేసును విచారణ చేసుంటే దోషులకు ఇప్పటికే శిక్ష పడేది అని అన్నారు. ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడని గత ఏడాది జూన్ 28న పట్టపగలు ఇద్దరు దుండగులు ఉదయ్పూర్లోని తన షాపులో కన్హయ్య లాల్ ను నరికి చంపారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Post Top Ad
adg
Monday 13 November 2023
Home
National
rajasthan
ఉదయ్పూర్ టైలర్
కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో లింకులు
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపణ
వారిని మరో కేసు నుంచి విడిపించిందని
కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో లింకులు !
కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో లింకులు !
Tags
# National
# rajasthan
# ఉదయ్పూర్ టైలర్
# కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో లింకులు
# ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపణ
# వారిని మరో కేసు నుంచి విడిపించిందని
About Telugu Lo Computer
వారిని మరో కేసు నుంచి విడిపించిందని
Tags
National,
rajasthan,
ఉదయ్పూర్ టైలర్,
కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో లింకులు,
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపణ,
వారిని మరో కేసు నుంచి విడిపించిందని
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment