ఆధునిక వైద్య విధానాన్ని, అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం పట్ల పతంజలి ఆయుర్వేద్పై సర్వోన్నత న్యాయస్ధానం విరుచుకుపడింది.అహసనుద్దీన్ అమనుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ధిష్ట వ్యాధులను తమ ఉత్పత్తులు నయం చేయగలవని తప్పుడు ప్రచారం చేస్తే పతంజలికి రూ. కోటి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. భవిష్యత్లో ఇలాంటి తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది. పత్రికల్లో ఇలాంటి చవకబారు ప్రకటనలు చేయకుండా సంయమనంతో వ్యవహరించాలని పతంజలిని మందలించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి పేర్కొన్న అంశాలు వెరిఫై కాలేదని, ఇవి డ్రగ్స్,రెమెడీస్ చట్టం 1954, వినియోగదారుల రక్షణ చట్టం వంటి పలు చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఐఏఎం పేర్కొంది.
Post Top Ad
adg
Tuesday 21 November 2023
Home
National
పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం పట్ల
సర్వోన్నత న్యాయస్ధానం
పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక !
పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక !
Tags
# National
# పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక
# ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం పట్ల
# సర్వోన్నత న్యాయస్ధానం
About Telugu Lo Computer
సర్వోన్నత న్యాయస్ధానం
Tags
National,
పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక,
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం పట్ల,
సర్వోన్నత న్యాయస్ధానం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment