ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎల్బీ స్టేడియం చేరుకొని బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. 6.30 నిమిషాలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. బీసీ సీఎం నినాదంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. బీసీలకు భరోసా ఇచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో మాట్లాడతారని, బీసీలకు హామీలను ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ సభను విజయవంతం చేయడం కోసం బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. బహిరంగ సభ కు జరుగుతున్న ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చూగ్, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సభకు లక్ష మందిని తరలించాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాలను తరలించడానికి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసింది.
Post Top Ad
adg
Monday 6 November 2023
Home
National
telangana
బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు
రేపు హైదరాబాద్ కు ప్రధాని రాక
సభకు లక్ష మంది వస్తారని భావిస్తున్నారు
రేపు హైదరాబాద్ కు ప్రధాని రాక !
రేపు హైదరాబాద్ కు ప్రధాని రాక !
Tags
# National
# telangana
# బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు
# రేపు హైదరాబాద్ కు ప్రధాని రాక
# సభకు లక్ష మంది వస్తారని భావిస్తున్నారు
About Telugu Lo Computer
సభకు లక్ష మంది వస్తారని భావిస్తున్నారు
Tags
National,
telangana,
బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు,
రేపు హైదరాబాద్ కు ప్రధాని రాక,
సభకు లక్ష మంది వస్తారని భావిస్తున్నారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment