టర్కీ నుంచి మన దేశానికి బయల్దేరిన కార్గో షిప్ను ఎర్ర సముద్రంలో యెమెన్ లోని హైతీ తిరుగుబాటుదారులు ఆదివారం హైజాక్ చేశారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేసింది. అయితే, తాము ఇజ్రాయెలీ కార్గో షిప్ను యెమెన్ తీరానికి తరలించామంటూ హైతీ ప్రతినిధులు తెలిపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఇజ్రాయెల్ ఖండించింది. ఆ నౌక తమ దేశానికి చెందినది కాదని, అందులో వివిధ దేశాలకు చెందిన 25 మంది నావికులు ఉన్నారని, ఇజ్రాయిలీలు మాత్రం లేరని డిఫెన్స్ ఫోర్స్ స్పష్టం చేసింది. ''గెలాక్సీ లీడర్గా పిలిచే ఈ నౌకను సౌత్ రెడ్ సీలో యెమెన్ దగ్గరలో హైజాక్ చేశారు. ఇది ఘోరమైన పరిణామం. ఇంటర్నేషనల్లో వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగించే విషయమిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం'అని ట్వీట్లో పేర్కొంది. గేలాక్సీ లీడర్ను ఇరాన్ సాయంతోనే హైతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ట్విట్టర్లో మండిపడింది.
Post Top Ad
adg
Monday 20 November 2023
Home
International
ఇజ్రాయెలీ కార్గో షిప్ను హైజాక్ చేసిన హైతీ తిరుగుబాటుదారులు
ఎర్ర సముద్రంలో
మన దేశానికి బయల్దేరిన కార్గో షిప్ను
ఇజ్రాయెలీ కార్గో షిప్ను హైజాక్ చేసిన హైతీ తిరుగుబాటుదారులు !
ఇజ్రాయెలీ కార్గో షిప్ను హైజాక్ చేసిన హైతీ తిరుగుబాటుదారులు !
Tags
# International
# ఇజ్రాయెలీ కార్గో షిప్ను హైజాక్ చేసిన హైతీ తిరుగుబాటుదారులు
# ఎర్ర సముద్రంలో
# మన దేశానికి బయల్దేరిన కార్గో షిప్ను
About Telugu Lo Computer
మన దేశానికి బయల్దేరిన కార్గో షిప్ను
Tags
International,
ఇజ్రాయెలీ కార్గో షిప్ను హైజాక్ చేసిన హైతీ తిరుగుబాటుదారులు,
ఎర్ర సముద్రంలో,
మన దేశానికి బయల్దేరిన కార్గో షిప్ను
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment