ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మోసం చేసిందంటూ ప్రధాని మోడీ ఆరోపణలు చేయడంపై డిగ్గీ రాజా మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతాడని, ఆయన నెంబర్ 1 అబద్ధాలకోరు అని దిగ్విజయ సింగ్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న నలుగురు ముఖ్యమంత్రులలో ముగ్గురు ఓబీసీ వర్గానికి చెందిన వారేనని, మరి కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను మోసం చేసినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
Post Top Ad
adg
Wednesday 8 November 2023
Home
National
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మోసం చేసిందంటూ ప్రధాని మోడీ ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్
నరేంద్ర మోడీ నెం.1 అబద్ధాలకోరు
నరేంద్ర మోడీ నెం.1 అబద్ధాలకోరు !
నరేంద్ర మోడీ నెం.1 అబద్ధాలకోరు !
Tags
# National
# కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మోసం చేసిందంటూ ప్రధాని మోడీ ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు
# కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్
# నరేంద్ర మోడీ నెం.1 అబద్ధాలకోరు
About Telugu Lo Computer
నరేంద్ర మోడీ నెం.1 అబద్ధాలకోరు
Tags
National,
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మోసం చేసిందంటూ ప్రధాని మోడీ ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు,
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్,
నరేంద్ర మోడీ నెం.1 అబద్ధాలకోరు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment