కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కులగణన చేపడుతుందని ఛత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఆయన ట్విట్టర్ వేదికగా వాగ్ధానం చేశారు. రుణమాఫీతో రాష్ట్రంలోని 22 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. 17.5 లక్షల మందికి ఇండ్లు కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ మేలు చేస్తామని పేర్కొన్నారు. ఇక ఛత్తీస్ఘఢ్లో అధికారం నిలుపుకునేందుకు పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని కాషాయ పార్టీ చెమటోడుస్తోంది. చత్తీస్ఘఢ్లో నవంబర్ 7, నవంబర్ 17న రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Post Top Ad
adg
Monday 23 October 2023
Home
17.5 లక్షల మందికి ఇండ్లు కట్టించి ఇస్తామని భరోసా
National
ఛత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ హామీ
మళ్లీ గెలిస్తే కులగణన చేపడతాం !
రైతుల రుణాలను మాఫీ చేస్తామని ట్విట్టర్ వేదికగా వాగ్ధానం
మళ్లీ గెలిస్తే కులగణన చేపడతాం !
మళ్లీ గెలిస్తే కులగణన చేపడతాం !
Tags
# 17.5 లక్షల మందికి ఇండ్లు కట్టించి ఇస్తామని భరోసా
# National
# ఛత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ హామీ
# మళ్లీ గెలిస్తే కులగణన చేపడతాం !
# రైతుల రుణాలను మాఫీ చేస్తామని ట్విట్టర్ వేదికగా వాగ్ధానం
About Telugu Lo Computer
రైతుల రుణాలను మాఫీ చేస్తామని ట్విట్టర్ వేదికగా వాగ్ధానం
Tags
17.5 లక్షల మందికి ఇండ్లు కట్టించి ఇస్తామని భరోసా,
National,
ఛత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ హామీ,
మళ్లీ గెలిస్తే కులగణన చేపడతాం !,
రైతుల రుణాలను మాఫీ చేస్తామని ట్విట్టర్ వేదికగా వాగ్ధానం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment