బెంగళూరు వేదికగా అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్ జట్టు చేరుకుంది. అయితే ఆదివారం బెంగళూరుకు చేరుకున్న పాక్ జట్టు ఇప్పటివరకు ప్రాక్టీస్ సెషన్స్లో మాత్రం పాల్గొనలేదు. పాక్ జట్టులో నలుగురు, ఐదుగురు ఆటగాళ్లు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. వారిలో షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముందు జాగ్రత్తగా వీరికి వైద్య సిబ్బంది కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్గా తేలింది. కాగా షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ జట్టు చిన్నస్వామి స్టేడియంలో తమ తొలి ప్రాక్టీస్ పాల్గొనవలసింది. కానీ ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నందన ప్రాక్టీస్ సెషన్స్ను సపోర్ట్ స్టాప్ నిర్వహించలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.
Post Top Ad
adg
Tuesday 17 October 2023
Home
Cricket
sports
అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో మ్యాచ్
అబ్దుల్లా షఫీక్
ఉసామా మీర్
జమాన్ ఖాన్
పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్
షాహీన్ అఫ్రిది
పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్ !
పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్ !
Tags
# Cricket
# sports
# అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో మ్యాచ్
# అబ్దుల్లా షఫీక్
# ఉసామా మీర్
# జమాన్ ఖాన్
# పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్
# షాహీన్ అఫ్రిది
About Telugu Lo Computer
షాహీన్ అఫ్రిది
Tags
Cricket,
sports,
అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో మ్యాచ్,
అబ్దుల్లా షఫీక్,
ఉసామా మీర్,
జమాన్ ఖాన్,
పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్,
షాహీన్ అఫ్రిది
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment