మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల అంశం తీవ్ర వేడెక్కింది. మరాఠా రిజర్వేషన్లను కోరుతూ ఆందోళన కారులు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిపై తొలుత ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు సమాచారం. అనంతరం ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు. దీంతో ఎమ్మెల్యే నివాసంలో అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం ఈ దీనికి సంబందించిన వీడియో సోషల్ మిడిల్ వైరల్ గా మారింది.ఈ చర్యను పలువురు తప్పుబడుతున్నారు.రిజర్వేషన్ కోరితే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలనీ, అవసరమైతే కోర్టులో తేల్చుకోవాలని ఇలా ఇళ్లను ధ్వంసం చేయడం సరికాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Post Top Ad
adg
Monday 30 October 2023
Home
maharashtra
National
ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే
ఎమ్మెల్యే ఇంటికి నిప్పు
ప్రజాప్రతినిధులను టార్గెట్
మరాఠా రిజర్వేషన్లను కోరుతూ ఆందోళన కారులు
ఎమ్మెల్యే ఇంటికి నిప్పు !
ఎమ్మెల్యే ఇంటికి నిప్పు !
Tags
# maharashtra
# National
# ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే
# ఎమ్మెల్యే ఇంటికి నిప్పు
# ప్రజాప్రతినిధులను టార్గెట్
# మరాఠా రిజర్వేషన్లను కోరుతూ ఆందోళన కారులు
About Telugu Lo Computer
మరాఠా రిజర్వేషన్లను కోరుతూ ఆందోళన కారులు
Tags
maharashtra,
National,
ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే,
ఎమ్మెల్యే ఇంటికి నిప్పు,
ప్రజాప్రతినిధులను టార్గెట్,
మరాఠా రిజర్వేషన్లను కోరుతూ ఆందోళన కారులు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment