హైదరాబాద్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ చారిత్రత్మకంగా ఇది ఒకే దేశమని, దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చిందని అన్నారు. కావాలంటే చర్చ ఏర్పాటు చేయాలని, దేశ విభజనకు కారకులెవరో నేను మీకు చెబుతాను, ఈ సమయంలో జరిగిన విభజనను ఒక్క లైన్ లో చెప్పలేనని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసిన 'ఇండియా విన్స్ ఫ్రీడమ్' పుస్తకాన్ని చదవాలని, విభజన ప్రతిపాదనను అంగీకరించవద్దని ఆయన కాంగ్రెస్ నేతల వద్దకు వెళ్లి వేడుకున్నారని ఆయన తెలిపారు. ఆ సమయంలో విభజనకు అక్కడ ఉన్న అందరు నాయకులు బాధ్యులే అని చెప్పారు. అప్పటి ఇస్లామిక్ పండితులు కూడా రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారని ఓవైసీ పేర్కొన్నారు.
Post Top Ad
adg
Monday 16 October 2023
Home
National
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
కావాలంటే చర్చ ఏర్పాటు చేయాలని
దేశం దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చింది
దేశ విభజనకు కారకులెవరో చెబుతాను
దేశం దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చింది !
దేశం దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చింది !
Tags
# National
# ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
# కావాలంటే చర్చ ఏర్పాటు చేయాలని
# దేశం దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చింది
# దేశ విభజనకు కారకులెవరో చెబుతాను
About Telugu Lo Computer
దేశ విభజనకు కారకులెవరో చెబుతాను
Tags
National,
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ,
కావాలంటే చర్చ ఏర్పాటు చేయాలని,
దేశం దురదృష్టవశాత్తు విడిపోవాల్సి వచ్చింది,
దేశ విభజనకు కారకులెవరో చెబుతాను
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment