ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్ కార్డులు కావాలంటూ వాలంటీర్ నీలాపు శివకుమార్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరచూ తమ ఇంటికి వస్తుండడాన్ని గమనించి తల్లిదండ్రులు బాలికన నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఆధార్ కార్డు కావాలంటూ వచ్చి తనను లోబర్చుకున్నట్టు బాలిక తల్లిదండ్రుల దగ్గర వాయిపోయింది. దీంతో వాలంటీర్ నీలాపు శివకుమార్ పై బాధితురాలి తల్లిదండ్రులు దెందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Post Top Ad
adg
Wednesday 18 October 2023
Home
Andhra Pradesh
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్ కార్డులు కావాలంటూ
దెందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
బాలికపై వాలంటీర్ అత్యాచారం
బాలికపై వాలంటీర్ అత్యాచారం !
బాలికపై వాలంటీర్ అత్యాచారం !
Tags
# Andhra Pradesh
# ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్ కార్డులు కావాలంటూ
# దెందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
# బాలికపై వాలంటీర్ అత్యాచారం
About Telugu Lo Computer
బాలికపై వాలంటీర్ అత్యాచారం
Tags
Andhra Pradesh,
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్ కార్డులు కావాలంటూ,
దెందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు,
బాలికపై వాలంటీర్ అత్యాచారం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment