హిందీతో దేశ సమైక్యత పటిష్ట మవుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడం హాస్యాస్పదం అని డిఎంకె నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. కేవలం నాలుగైయిదు రాష్ట్రాలలో మాట్లాడే భాషతో దేశ ఐక్యత ఏ విధంగా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అమిత్ షా హిందీ దివస్లో చేసిన ప్రసంగం కేవలం ఇతర భాషల వారిపై హిందినీ రుద్దడానికే అని విమర్శించారు. ప్రతిసారి లాగానే ఇప్పుడు కూడా అమిత్ షా హిందీ తరఫున ప్రచారానికి దిగారని , తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం పలు ఇతర రాష్ట్రాలలో వేరే భాషలు మాట్లాడుతారు. భాషలతో రాష్ట్రాలు కలవడం ఏమిటీ ? దీని వల్ల రాష్ట్రాలకు అవసరం అయిన సాధికారికత ఏదైనా సిద్ధిస్తుందా? అని ప్రశ్నించారు. హిందీ పరిచయం లేని రాష్ట్రాలలో హిందీని బలవంతంగా ప్రవేశపెట్టడానికి కేంద్ర హోం మంత్రికంకణం కట్టుకున్నట్లుగా ఉందని ఉదయనిధి అన్నారు.
Post Top Ad
adg
Thursday, 14 September 2023
Home
National
tamilnadu
అమిత్ షా మాటలు హాస్యాస్పదం
నాలుగైయిదు రాష్ట్రాలలో మాట్లాడే భాషతో దేశ ఐక్యత ఏ విధంగా సాధ్యం
ప్రతిసారి లాగానే ఇప్పుడు కూడా అమిత్ షా హిందీ తరఫున ప్రచారానికి దిగారని
అమిత్ షా మాటలు హాస్యాస్పదం !
అమిత్ షా మాటలు హాస్యాస్పదం !
Tags
# National
# tamilnadu
# అమిత్ షా మాటలు హాస్యాస్పదం
# నాలుగైయిదు రాష్ట్రాలలో మాట్లాడే భాషతో దేశ ఐక్యత ఏ విధంగా సాధ్యం
# ప్రతిసారి లాగానే ఇప్పుడు కూడా అమిత్ షా హిందీ తరఫున ప్రచారానికి దిగారని
About Telugu Lo Computer
ప్రతిసారి లాగానే ఇప్పుడు కూడా అమిత్ షా హిందీ తరఫున ప్రచారానికి దిగారని
Tags
National,
tamilnadu,
అమిత్ షా మాటలు హాస్యాస్పదం,
నాలుగైయిదు రాష్ట్రాలలో మాట్లాడే భాషతో దేశ ఐక్యత ఏ విధంగా సాధ్యం,
ప్రతిసారి లాగానే ఇప్పుడు కూడా అమిత్ షా హిందీ తరఫున ప్రచారానికి దిగారని
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment