మధ్యప్రదేశ్లోని చత్నా జిల్లాలోని మైహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం అర్కండి టౌన్షిప్ లో నివసించే 11 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక అదృశ్యంపై పోలీసులకు సమాచారం అందించగా, సోదాలు కొనసాగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం తన ఇంటికి కిలోమీటరు దూరంలోని అడవిలో తీవ్రగాయాలతో ప్రాణాలతో పోరాడుతూ ఓ బాలిక కనిపించింది. పోలీసులు వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో జరిగిన విచారణలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది. అలాగే శరీరమంతా పంటితో కొరికిన గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. https://t.me/offerbazaramzon
Post Top Ad
adg
Saturday, 29 July 2023
Home
Criem
madya pradesh
ఇంటికి కిలోమీటరు దూరంలోని అడవిలో తీవ్రగాయాలతో ప్రాణాలతో పోరాడుతూ
బాలికపై సామూహిక అత్యాచారం ?
శరీరమంతా పంటితో కొరికిన గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు
బాలికపై సామూహిక అత్యాచారం ?
బాలికపై సామూహిక అత్యాచారం ?
Tags
# Criem
# madya pradesh
# ఇంటికి కిలోమీటరు దూరంలోని అడవిలో తీవ్రగాయాలతో ప్రాణాలతో పోరాడుతూ
# బాలికపై సామూహిక అత్యాచారం ?
# శరీరమంతా పంటితో కొరికిన గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు
About Telugu Lo Computer
శరీరమంతా పంటితో కొరికిన గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు
Tags
Criem,
madya pradesh,
ఇంటికి కిలోమీటరు దూరంలోని అడవిలో తీవ్రగాయాలతో ప్రాణాలతో పోరాడుతూ,
బాలికపై సామూహిక అత్యాచారం ?,
శరీరమంతా పంటితో కొరికిన గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment