మధ్యప్రదేశ్ లో పన్నెండేళ్ల బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడమే గాక, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను జొప్పించిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చి వేసింది. నిందితులు రవీంద్ర చౌదరి, అతుల్ బధౌలియా సాత్నా జిల్లా మైహర్ పట్టణంలో ఓ ప్రముఖ ఆలయ ట్రస్టులో దినసరి వేతన కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ దారుణం వెలుగు లోకి రావడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించి అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లా ఉదయ్పూర్లో ఉన్న రవీంద్ర ఇంటిని, మలియాన్ టోల న్యూబస్తీ లోని అతుల్ ఇంటిని శనివారం బుల్డోజర్లతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు కూల్చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షకు పంపారు. https://t.me/offerbazaramzon
Post Top Ad
adg
Saturday, 29 July 2023
Home
madya pradesh
పన్నెండేళ్ల బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారం
బాలికపై అత్యాచారం చేసిన నిందితుల ఇళ్లు కూల్చివేత !
మర్మాంగాల్లోకి ఇనుప ఊచను జొప్పించి
బాలికపై అత్యాచారం చేసిన నిందితుల ఇళ్లు కూల్చివేత !
బాలికపై అత్యాచారం చేసిన నిందితుల ఇళ్లు కూల్చివేత !
Tags
# madya pradesh
# పన్నెండేళ్ల బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారం
# బాలికపై అత్యాచారం చేసిన నిందితుల ఇళ్లు కూల్చివేత !
# మర్మాంగాల్లోకి ఇనుప ఊచను జొప్పించి
About Telugu Lo Computer
మర్మాంగాల్లోకి ఇనుప ఊచను జొప్పించి
Tags
madya pradesh,
పన్నెండేళ్ల బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారం,
బాలికపై అత్యాచారం చేసిన నిందితుల ఇళ్లు కూల్చివేత !,
మర్మాంగాల్లోకి ఇనుప ఊచను జొప్పించి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment