ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 30 July 2023

ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలి !


సోంలో కొత్త శాసనసభ భవనాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించి మాట్లాడుతూ  ప్రజాస్వామ్య దేవాలయాలు చట్టసభలన్నారు. విలువైన ప్రజా సమమయాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు. విస్తృత చర్చలు జరిగితేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలన్నారు. అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా శాసనసభ, లోక్ సభలో చర్చలు జరగాలన్నారు. 75ఏండ్ల ఈ ప్రజాస్వామ్య ప్రయాణంలో సామాజిక-ఆర్థిక అభివృధ్ధి ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు.   https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment