అసోంలో కొత్త శాసనసభ భవనాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేవాలయాలు చట్టసభలన్నారు. విలువైన ప్రజా సమమయాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు. విస్తృత చర్చలు జరిగితేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలన్నారు. అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా శాసనసభ, లోక్ సభలో చర్చలు జరగాలన్నారు. 75ఏండ్ల ఈ ప్రజాస్వామ్య ప్రయాణంలో సామాజిక-ఆర్థిక అభివృధ్ధి ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. https://t.me/offerbazaramzon
Post Top Ad
adg
Sunday, 30 July 2023
Home
National
అంచనాలు
అసోంలో కొత్త శాసనసభ భవనాన్ని ప్రారంభించి
ఆకాంక్షలకు అనుగుణంగా
ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలి !
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలి !
ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలి !
Tags
# National
# అంచనాలు
# అసోంలో కొత్త శాసనసభ భవనాన్ని ప్రారంభించి
# ఆకాంక్షలకు అనుగుణంగా
# ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలి !
# లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
About Telugu Lo Computer
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
Tags
National,
అంచనాలు,
అసోంలో కొత్త శాసనసభ భవనాన్ని ప్రారంభించి,
ఆకాంక్షలకు అనుగుణంగా,
ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరించాలి !,
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment