ఆధార్లో మార్పులు, చేర్పుల నిబంధనలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ కఠినం చేసింది. గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన పత్రాన్ని సమర్పించి మాత్రమే చిరునామా మార్చుకునేలా నిబంధన చేర్చింది. ఆధార్లో ఇతర మార్పులు చేసుకోవాలంటే ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలి. వాటిలో అక్షర దోషాలుంటే కార్డుదారులు రూ.1000 జరిమానా చెల్లించాలి. కార్డుదారుల దరఖాస్తుల్లో తప్పుడు పత్రాలను సమర్పించిన ఆధార్ సేవా కేంద్రాల నిర్వాహకులు రూ.10 వేల జరిమానా చెల్లించాలి.
Post Top Ad
adg
Thursday, 11 May 2023
Home
National
ఆధార్ నిబంధనలు కఠినతరం
క్షర దోషాలుంటే కార్డుదారులు రూ.1000 జరిమానా
గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన పత్రాన్ని సమర్పించాలి
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ
ఆధార్ నిబంధనలు కఠినతరం
ఆధార్ నిబంధనలు కఠినతరం
Tags
# National
# ఆధార్ నిబంధనలు కఠినతరం
# క్షర దోషాలుంటే కార్డుదారులు రూ.1000 జరిమానా
# గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన పత్రాన్ని సమర్పించాలి
# భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ
About Telugu Lo Computer
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ
Tags
National,
ఆధార్ నిబంధనలు కఠినతరం,
క్షర దోషాలుంటే కార్డుదారులు రూ.1000 జరిమానా,
గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన పత్రాన్ని సమర్పించాలి,
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment