క్రూజర్‌ వాహనం బోల్తా పడి ఆరుగురు మృతి

Telugu Lo Computer
0


జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్‌ కార్మికులతో వెళ్తున్న క్రూజర్‌ వాహనం అదుపు తప్పి లోయలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చెప్పట్లినట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) సమీపంలోని కేరి సెక్టార్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింగ తెగ వైరల్‌ అవుతోంది 

Post a Comment

0Comments

Post a Comment (0)