కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్కు ఆయన వెళ్లారు. ఛాతి ప్రాంతంలో నొప్పిగా అనిపించడంతో ఆయన రాత్రి 11 గం. ప్రాంతంలో ఎయిమ్స్కు వెళ్లారు. కార్డియోన్యూరో సెంటర్లోని కార్డిక్ కేర్ యూనిట్లో ఆయనకు పరీక్షలు జరిగాయి. అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి అడ్మిట్ చేసుకున్నారు.
కిషన్రెడ్డికి అస్వస్థత !
May 01, 2023
0
Tags