పుణే ఎంపి గిరీశ్ బాపట్ మృతి

Telugu Lo Computer
0


బిజెపి సీనియర్ నేత, పుణె ఎంపి బాపట్ బుధవారం ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత ఏడాదిన్నరగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 72ఏళ్ల దీన్‌నాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య క్షీణించడంతో ఆయనను ఐసియులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గిరీశ్ కన్నుమూతపై బిజెపి సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పుణె అధ్యక్షుడు ములిక్ మాట్లాడుతూ మహారాష్ట్ర అభివృద్ధికి గిరీశ్ ఎనలేని కృషి చేశారని, పుణె నగరం ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకునేవారన్నారు. కాగా గిరీశ్ బాపట్ కస్బాపేట్ నియోజకవర్గం నుంచి ఐదుపర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)