శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్

Telugu Lo Computer
0


ఓబులాపురం ఇనుప రజను కంపెనీకి సంబంధించిన గనుల కేటాయింపులో కేసు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి పాత్ర ఉన్నట్లు పిటిషన్‌లో పేర్కొంటూ  సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆమెను విచారించాల్సిందేనని సిబిఐ డిమాండ్ చేస్తోంది. ఇదిలావుండగా శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఇటీవలె ఊరట లభించింది. కేసు నుంచి ఆమె పేరును తొలగించింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)