ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేత పట్టాభి సహా 16మంది టీడీపీ నేతలు కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్లోనే ఉన్నారు. కాసేపట్లో టీడీపీ నేతల్ని పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. కొల్లు రవీంద్రను చిల్లకల్లు వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తరలిస్తున్నారు. మొత్తంగా గన్నవరం పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. దాడులు ప్రతి దాడులతో గన్నవరం అట్టుడుకింది. వంశీ అనుచరులు, టీడీపీ నేతల దాడుల్లో పలు కార్లు దగ్ధమయ్యాయి. నియోజకవర్గంలో వంశీ అల్లర్లు ప్రేరేపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా బయటి వ్యక్తులకు నియోజకవర్గంలో పనేంటని వల్లభనేని వంశీ ప్రశ్నిస్తున్నారు. అలాగే పట్టాభి భార్య చందనను హౌస్ అరెస్ట్ చేశారు. డీజీపీ ఆఫీసుకు వెళ్లేందుకు చందన యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను పోలీసులు ఇంటికి తీసుకురావడంతో అమె ఇంట్లోనే నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు.
Post Top Ad
adg
Tuesday, 21 February 2023
Home
Andhra Pradesh
gannavaram
tdp
గన్నవరం పరిధిలో 144 సెక్షన్ అమలు
టీడీపీ నేత పట్టాబి అరెస్ట్
టీడీపీ నేతల దాడుల్లో పలు కార్లు దగ్ధమయ్యాయి
వంశీ అనుచరులు
టీడీపీ నేత పట్టాబి అరెస్ట్ !
టీడీపీ నేత పట్టాబి అరెస్ట్ !
Tags
# Andhra Pradesh
# gannavaram
# tdp
# గన్నవరం పరిధిలో 144 సెక్షన్ అమలు
# టీడీపీ నేత పట్టాబి అరెస్ట్
# టీడీపీ నేతల దాడుల్లో పలు కార్లు దగ్ధమయ్యాయి
# వంశీ అనుచరులు
About Telugu Lo Computer
వంశీ అనుచరులు
Tags
Andhra Pradesh,
gannavaram,
tdp,
గన్నవరం పరిధిలో 144 సెక్షన్ అమలు,
టీడీపీ నేత పట్టాబి అరెస్ట్,
టీడీపీ నేతల దాడుల్లో పలు కార్లు దగ్ధమయ్యాయి,
వంశీ అనుచరులు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment