బ్రిటన్ కు చెందిన ఎయిర్లైన్ ఫ్లయ్బీ మూడేళ్లలో రెండోసారి దివాలాతీసింది. సిబ్బంది ఉద్యోగాలు పోయాయి, ప్రయాణికులు ప్రయాణం చేయలేక ఇరుక్కుపోయారు.ఈ ఎయిర్లైన్ 2020 మార్చిలోనే దివాలా తీసింది. కరోనా వైరస్ ఆంక్షల కారణంగా పర్యటన రంగం బాగా దెబ్బతినడంతో నాడు 2400 ఉద్యోగాలు పోయాయి. అయితే ఆ ఎయిర్లైన్ తిరిగి 2022 ఏప్రిల్లో రీలాంచ్ అయింది. బెల్ఫాస్ట్, బర్మింగ్హామ్, లండన్ హీథ్రో.అవే రూట్లలో తిరిగి నడిచింది. దివాలా తీసినట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఫ్లయ్బీ విమానాలు రద్దయినందున ప్రయాణికులు విమానాశ్రయాలకు రావొద్దని హెచ్చరించింది. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్కు నడిచే తమ సంస్థ అంతర్జాతీయ విమానాలను కూడా రద్దు చేసుకుంది.
దివాలా తీసిన 'ఫ్లయ్బీ ఎయిర్లైన్'
January 28, 2023
0
Tags