స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం

Telugu Lo Computer
0

 

ఢిల్లీలోని రిషబ్ విహార్ లో రాజ్ కుమార్ అనే వ్యక్తి స్పా సెంటర్ పేరుతో గత కొంత కాలం నుంచి అమ్మాయిలతో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు.  అమ్మాయిల అందాన్ని బట్టి కొంత రేటుకు మాట్లాడుకుంటారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఢిల్లీ పోలీసులు  స్పా సెంటర్ పై దాడులు నిర్వహించి ఏడుగురు థాయ్ మహిళలతో పాటు ఐదుగురు భారతీయ అమ్మాయిలను  అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్పా సెంటర్ నిర్వాహకుడు, నిందితుడు రాజ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)