ఈ నెల 29 నుండి 31 వరకు ఖమ్మం నగరంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా 29న జరిగే ప్రారంభ బహిరంగ సభకు, పజా ప్రదర్శనకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ రానున్నారని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆటో ప్రచార జాతాను మండల పరిధిలోని పల్లెవాడ గ్రామం నుండి ప్రారంభించారు. సిపిఎం మండల కమిటి సభ్యులు కావూరి సుదర్శన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో పాల్గొన్న నేతలు మల్లూరు, అర్వపల్లి లు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టంకు నిధులు కేటాయించడం లేదని, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతుందని, మతోన్మాదాన్ని సౄష్టిస్తుందని పేదలను వేరు చేసి ప్రజా ధనాన్ని కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని ఐక్య పోరాటాలు చేయాలని అన్నారు.
Post Top Ad
adg
Sunday, 25 December 2022
Home
khammam
telangana
ఖమ్మం రానున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
ఖమ్మం రానున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
ఖమ్మం రానున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
Tags
# khammam
# telangana
# ఖమ్మం రానున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
# తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
About Telugu Post
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
Tags
khammam,
telangana,
ఖమ్మం రానున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్,
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment