కేదార్నాథ్లో భక్తులతో వెళ్తున్న హెలికాఫ్టర్ 'గరు చట్టీ సమీపంలో కూలి ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు ప్రయాణికులు మరణించారు. ఆరు మృతదేహాలను వెలికితీశాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి'' అని అధికారులు తెలిపారు. హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కేదార్నాథ్లో హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి
October 18, 2022
0