పీవీ.సింధుకు స్వర్ణం

Telugu Lo Computer
0


కామన్ వెల్త్ గేమ్స్ లో ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్ లో పివి.సింధు విజయం సాధించారు. ఫైనల్ లో కెనడాకు చెందిన మిషెల్లి లీపై పివి.సింధు విజయం సాధించారు. మిషెల్లి లీపై 21-15, 21-13 తేడాతో గెలుపొందారు. కామన్ వెల్త్ గేమ్స్ లో సింధుకు తొలి గోల్డ్ మెడల్ దక్కింది. కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు వరుసగా మూడోసారి మెడల్ సాధించారు. 2014 గ్లాస్గో కామన్ వెల్త్ గేమ్స్ లో కాంస్య పథకం లభించింది. 2018 గోల్డ్ కోస్ట్ కామన్ వెల్త్ గేమ్స్ లో రజత పథకం సాధించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)