చందమామపై నడయాడిన గుర్తులు చెక్కుచెదరలేదు !

Telugu Lo Computer
0


నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బుజ్‌ ఆల్డ్రిన్‌ 1969, జూలైలో చంద్రుడి మీద తొలిసారిగా అడుగుపెట్టి  చరిత్రపుటల్లోకి ఎక్కారు. జాబిలిపై వాళ్ల అడుగుల చిత్రాలు ఇప్పటికీ అపురూపమే. 53 ఏండ్ల క్రితం వాళ్లు చందమామపై నడయాడిన గుర్తులు ఇంకా చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. ఆ వీడియోను తాజాగా నాసా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారింది.


Post a Comment

0Comments

Post a Comment (0)