దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 16159 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,47,809 కు చేరింది. యా క్టివ్ కేసుల సంఖ్య 1,15,212 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలియజేసింది. పాజిటివిటి రేటు 99.01 శాతంగా ఉంది. తాజాగా 28 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25, 270 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15394 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,29,07,327 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,98,20,86,763 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 9,95,810 మందికి ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు వేసింది.
దేశంలో కొత్తగా 16103 కరోనా కేసులు నమోదు
July 06, 2022
0