షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ కు కరోనా

Telugu Lo Computer
0


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ కరోనా బారిన పడ్డారు. వీరిద్దరికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గతంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి

Post a Comment

0Comments

Post a Comment (0)