ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా డామ్టా ప్రాంతంలోయమునోత్రి రహదారిపై 28 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. యాత్రికులంతా మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. వారంతా యమునోత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. 25 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. లోయలో పడిన తర్వాత బస్సు రెండు భాగాలుగా విడిపోయినట్లు చెప్పారు. క్షతగాత్రులను డామ్టా, నౌగావ్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించామన్నారు.
Post Top Ad
adg
Monday, 6 June 2022
Home
Criem
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా డామ్టా ప్రాంతం
బస్సు లోయలో పడిన 25 మంది మృతి
యమునోత్రి రహదారిపై
బస్సు లోయలో పడిన 25 మంది మృతి
బస్సు లోయలో పడిన 25 మంది మృతి
Tags
# Criem
# ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా డామ్టా ప్రాంతం
# బస్సు లోయలో పడిన 25 మంది మృతి
# యమునోత్రి రహదారిపై
About Telugu Post
యమునోత్రి రహదారిపై
Tags
Criem,
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా డామ్టా ప్రాంతం,
బస్సు లోయలో పడిన 25 మంది మృతి,
యమునోత్రి రహదారిపై
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment