ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కారు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో పాస్ పోర్టుతో పాటు పాన్ కార్డు, రైల్వే టికెట్ బుకింగ్ లాంటి సేవలు కూడా వీటిలో పొందవచ్చు.ఎల్ఐసీ ప్రీమియమూ ఇక్కడే చెల్లించవచ్చు. ఇప్పటి వరకు 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరికొన్ని కమర్షియల్ సేవలు సైతం జత అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 1600 సచివాలయాల ద్వారా అదనపు సేవలను అందిస్తోంది. ఇప్పటికే 98 మంది పాస్పోర్టు సేవలను వినియోగించుకున్నారు.
Post Top Ad
adg
Monday, 2 May 2022
Home
Andhra Pradesh
ఎల్ఐసీ ప్రీమియం
కమర్షియల్ సేవలు సైతం జత అయ్యాయి
పాన్ కార్డు
రైల్వే టికెట్ బుకింగ్
సచివాలయాల్లో పాస్ పోర్టు సేవలు
సచివాలయాల్లో పాస్ పోర్టు సేవలు
సచివాలయాల్లో పాస్ పోర్టు సేవలు
Tags
# Andhra Pradesh
# ఎల్ఐసీ ప్రీమియం
# కమర్షియల్ సేవలు సైతం జత అయ్యాయి
# పాన్ కార్డు
# రైల్వే టికెట్ బుకింగ్
# సచివాలయాల్లో పాస్ పోర్టు సేవలు
About Telugu Post
సచివాలయాల్లో పాస్ పోర్టు సేవలు
Tags
Andhra Pradesh,
ఎల్ఐసీ ప్రీమియం,
కమర్షియల్ సేవలు సైతం జత అయ్యాయి,
పాన్ కార్డు,
రైల్వే టికెట్ బుకింగ్,
సచివాలయాల్లో పాస్ పోర్టు సేవలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment