చిన్నారులను బావిలోకి విసిరి కడతేర్చిన కసాయి తల్లి

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్ తాలూకాలో మంగళవారం ఓ మహిళ (30)ను భర్త తర పు బంధువులు తీవ్రంగా కొట్టారట, దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ  తన ఆరుగురి చిన్నారుల్ని(ఇందులో ఐదుగురు బాలికలు) నిర్దాక్షిణ్యంగా బావిలోకి విసిరిందని, వారంతా మృతి చెందారని పోలీసులు తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 10 ఏళ్ల వయసు మధ్య ఉంటారని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)