పంజాబ్ ప్రభుత్వం జైళ్లలో వీఐపీ రూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీఐపీ రూములను జైలు మేనేజ్మెంట్ బ్లాకులుగా మార్చనున్నట్లు వెల్లడించింది. జైలు సిబ్బంది సులువుగా పనిచేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం భగవంత్ మన్ సింగ్ తెలిపారు. జైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని భగవంత్ మన్ హెచ్చరించారు. జైళ్లలో కొందరు ఖైదీలు ఫోన్లు వినియోగిస్తుండటంపై కూడా సీఎం స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి, ఇప్పటివరకు ఖైదీల దగ్గర నుంచి 710 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఫోన్లు కలిగి ఉన్న ఖైదీలపై చర్య తీసుకున్నట్లు చెప్పారు. ''దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. నిందితులపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాం. బాధ్యులైన కొందరు అధికారులను సస్పెండ్ చేశాం'' అని సీఎం తెలిపారు.
Post Top Ad
adg
Saturday, 14 May 2022
Home
National
జైలు మేనేజ్మెంట్ బ్లాకులుగా మార్పు
జైళ్లలో వీఐపీ రూమ్స్ రద్దు చేసిన పంజాబ్ ప్రభుత్వం
భగవంత్ మన్ సింగ్
జైళ్లలో వీఐపీ రూమ్స్ రద్దు చేసిన పంజాబ్ ప్రభుత్వం
జైళ్లలో వీఐపీ రూమ్స్ రద్దు చేసిన పంజాబ్ ప్రభుత్వం
Tags
# National
# జైలు మేనేజ్మెంట్ బ్లాకులుగా మార్పు
# జైళ్లలో వీఐపీ రూమ్స్ రద్దు చేసిన పంజాబ్ ప్రభుత్వం
# భగవంత్ మన్ సింగ్
About Telugu Post
భగవంత్ మన్ సింగ్
Tags
National,
జైలు మేనేజ్మెంట్ బ్లాకులుగా మార్పు,
జైళ్లలో వీఐపీ రూమ్స్ రద్దు చేసిన పంజాబ్ ప్రభుత్వం,
భగవంత్ మన్ సింగ్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment