పనసపండు చాలా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, పొటాషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. పనస పండు తిన్న తర్వాత కొన్ని ఆహారాలని తినకూడదు. దీనివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. బొప్పాయి తినవద్దు ఇలా చేస్తే చర్మానికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు లూజ్ మోషన్ సమస్య ఉండవచ్చు. చాలా మంది పనసపండు తిన్న తర్వాత పాలు తాగుతారు. కానీ ఎప్పుడూ అలా చేయకూడదు. దీని వల్ల పొట్టలో వాపుతోపాటు చర్మంపై దద్దుర్లు వస్తాయి. చాలా మందికి చర్మంపై తెల్ల మచ్చల సమస్య మొదలవుతుంది. అందుకే పనస తిన్న తర్వాత పాలకి దూరంగా ఉండాలి. బెండకాయ అస్సలు తినకూడదు. ఒకవేళ పాదాలలో నొప్పి మొదలవుతుంది. ఇదే కాకుండా కడుపులో ఎసిడిటీ సమస్యని ఎదుర్కోవచ్చు. భోజనం చేసిన తర్వాత పాన్ తినడం చాలా మందికి అలవాటు. అయితే పనసపండు తిన్న తర్వాత పాన్ తినకూడదు.
Post Top Ad
adg
Monday, 11 April 2022
పనస పండు - జాగ్రత్తలు !
Tags
# arogyam
# Food
# Healths Tips
# పనసపండు - జాగ్రత్తలు
About Telugu Post
పనసపండు - జాగ్రత్తలు
Tags
arogyam,
Food,
Healths Tips,
పనసపండు - జాగ్రత్తలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment