దేశంలో 4194 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో తాజాగా 4194 మంది కొత్తగా కరోనా త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,84,261కి చేరాయి. ఇందులో 4,24,26,328 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,15,714 మంది మృతిచెందగా, 42,219 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 6,208 కోలుకోగా, 255 మంది మృతి చెందారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.10 శాతం మాత్రమేనని, 98.70 శాతం మంది డిశ్చార్జీ అయ్యారని, 1.20 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 1,79,72,00,515 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)