ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 23ఫిట్ మెంట్ ప్రకటించడమే కాకుండా , ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయాలకు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళ హస్తిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి బంగారు పూలతో అభిషేకం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు. ఉద్యోగులకు ఏ సీఎం ఇవ్వని వరాలను ఇచ్చారని . బంగారు పూలతో అభిషేకం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బంగారు పువ్వులతో జగన్ కి అభిషేకం
January 09, 2022
0